About This Event
జై శ్రీ రామ్! జై జై శ్రీరామ్!!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి తాలూకా ఒడిసి మండలం కొండకమర్ల పంచాయతీ మల్లెమల్లోలపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రాముల వారి మందిరంలో (రామాలయం) స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తియినది! విగ్రహాలను అందజేసిన దాతలు శ్రీ షాకెల్లి శ్రీనివాసులు గారికి శ్రీమతి షాకెల్లి పల్లవి గారికి (తెలంగాణ సికింద్రాబాద్ జనరల్ బజార్ వాస్తవ్యులు) మరియు విగ్రహ ప్రతిష్టకు సహాయ సహకారాలు అందజేసిన ప్రతి దాతకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Tuesday, November 9, 2021
TEvent Type
Other
SStatus
Completed


