About This Event
జై భవాని! జై జై భవాని!!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కోనాపురం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో ప్రతిష్టించేందుకు 3.1/2 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని మరియు 1.1/2 అడుగుల శ్రీ పోతురాజు స్వామి వారి విగ్రహాలను ఈరోజు గ్రామస్తులకు అందజేయడం జరిగింది!
విగ్రహ దాతలు
శ్రీ కొడాలి వెంకట కృష్ణయ్య శ్రీమతి సీతారత్నం గార్లు శ్రీ ఆరేటి రాజగోపాల్ మనోహర్ శ్రీమతి రెడ్డి ప్రియా గార్లు
విగ్రహాలను అందజేసిన దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము!
దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలి అనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Wednesday, March 16, 2022
TEvent Type
Other
SStatus
Completed


