About This Event
దేవాలయంలో ప్రతిష్టించేందుకు అమ్మవారి విగ్రహం కావలెను!
జై భవాని! జై జై భవాని!!
ఆంధ్ర ప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలం మిట్టపల్లి పంచాయతీ వణుకువారిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో ప్రతిష్టించేందుకు 3 అడుగుల అమ్మవారు మరియు 1.1/2 శ్రీ పోతురాజు స్వామివార్ల రాతి విగ్రహాలు కావలసి ఉంది! ఈ యొక్క విగ్రహాల నిమిత్తం 40,000 కావలసి ఉంది!
దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామని ఆశిస్తున్నాము! దయచేసి వివరాలకు విరాళాలకు 9533357997(Phone/Google Pay)సూర్య రాట్నాల సంప్రదించగలరు!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Monday, June 13, 2022
TEvent Type
Other
SStatus
Completed


