About This Event
దేవాలయంలో ప్రతిష్టించేందుకు శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ అమ్మవారి రాతి విగ్రహం కావలసింది!
జై భవాని! జై జై భవాని!!
ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా O.D.C మండలం ఏనగలూరు పంచాయతీ వగ్గువారిపల్లి గ్రామంలో 200 SCST కుటుంబాలు కలిసి నూతనంగా నిర్మించబడిన శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రతిష్టించేందుకు 3.1/2 అడుగుల శ్రీ గంగమ్మ అమ్మవారి రాతి విగ్రహం 26000/- మరియు 1.1/2 అడుగుల శ్రీ పోతురాజు స్వామి వారి రాతి విగ్రహం కావలసి ఉన్నవి! 14000/-
ఈ యొక్క విగ్రహాలు నిమిత్తం 40,000 కావలసి ఉంది!
దాతల పేర్లు దేవాలయంలో శిలాఫలకం మీద శాశ్వతంగా ఉంటాయి.
దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని తోచినంత ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామని ఆశిస్తున్నాము!
దయచేసి వివరాలకు విరాళాలకు 9533357997(Phone/Google Pay)సూర్య రాట్నాల సంప్రదించగలరు!
Event Details
Date & Time
Tuesday, August 9, 2022
TEvent Type
Other
SStatus
Completed


