About This Event
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెంటూరు గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇటీవలే విజయవంతంగా పూర్తియినది
విగ్రహ దాతలు
శ్రీ వూర్రంకి ధర్మారావు శ్రీమతి వూర్రంకి చంద్రావతి గార్లు
శ్రీ వూర్రంకి శ్రీకాంత్ గారు
కీర్తిశేషులు శ్రీ భమిడిపాటి శ్రీనివాస్ శ్రీమతి జానకి గార్లు
చిరంజీవి భమిడిపాటి రవితేజ శర్మ
దేవాలయం నిర్మాణానికి విగ్రహాలకు విగ్రహ ప్రతిష్టకు అన్న సమారాధనకి సహాయ సహకారాలు అందజేసిన ప్రతి ధాతకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము
దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు
Event Details
Date & Time
Saturday, April 27, 2024
TEvent Type
Other
SStatus
Completed