About This Event
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో శివరాత్రి సందర్భంగా ఆంద్రప్రదేశ్ నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలుకా జూపాడు బంగ్లా మండలం తంగడంచ గ్రామం పారుమంచాల చెక్ పోస్ట్ మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉచితంగా మజ్జిగ, పండ్లు, అటుకులు, మెడిసిన్స్ మరియు మంచినీరు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది????ఈ యొక్క కార్యక్రమం 16-February-2025 నుంచి 23-February-2025 వరకు నిర్వహించడం జరిగింది????
Event Details
Date & Time
Tuesday, February 18, 2025
TEvent Type
Other
SStatus
Completed